Telugudesam
-
#Andhra Pradesh
Kommareddy Pattabhi: తాడేపల్లి ప్యాలెస్ ఫెన్సింగ్కు ₹12.85 కోట్ల ఖర్చా?
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, విలాసాలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, జగన్ విలాసాలకు నిదర్శనంగా తాడేపల్లి మరియు రుషికొండ ప్యాలెస్లను చాటించారు. “బాత్టబ్లు, కబోర్డ్లు, మసాజ్ టేబుళ్ల వరకు ప్రజాధనం దుర్వినియోగం చేసి, పేదల సొమ్మును సొంత ఖజానాకు తరలించి, తన విలాసాల కోసం మాత్రమే ఖర్చు […]
Date : 19-10-2024 - 1:58 IST -
#Andhra Pradesh
Polavaram Project Failures: పోలవరంపై ఎవరి వర్షన్ కరెక్ట్.. షర్మిల చెప్పినట్లు తప్పు ఈ పార్టీలదేనా..?
Polavaram Project Failures: ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project Failures) ఓ హాట్ టాపిక్. పోలవరం ప్రాజెక్ట్ చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతులు చేపట్టారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చేపట్టిన మొదటి పర్యటన పోలవరం ప్రాజెక్ట్ సందర్శన. ఇకపై ప్రతి సోమవారం పోలవరం […]
Date : 30-06-2024 - 12:45 IST -
#Andhra Pradesh
TDP: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రాజీనామా
Muddaraboina Venkateswara Rao:ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. టికెట్ దక్కని నేతలు మరో ఆలోచనకు తావివ్వకుండా పార్టీలకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు(Muddaraboina Venkateswara Rao) పార్టీకి రాజీనామా(resigns)చేశారు. నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జీగా కొలుసు పార్థసారథిని చంద్రబాబు(chandrababu) నియమించిన సంగతి తెలిసిందే. దీంతో, అసంతృప్తికి గురైన ముద్దరబోయిన పార్టీకి రాజీనామా చేశారు. తన కార్యాలయంలో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను కూడా ఆయన తొలగించారు. […]
Date : 21-02-2024 - 11:19 IST -
#Andhra Pradesh
Magunta : టిడిపిలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట!
Magunta Sreenivasulu Reddy : ఏపీలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు వ్యవహారం అధికార వైఎస్ఆర్సిపి(ysrcp)లో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ లకు సీటు లేదంటూ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పేసింది. టికెట్ రాదనే క్లారిటీ వచ్చిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవచ్చే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో మాగుంటను జగన్(jagan) కనీసం పలకరించకపోవడం దీనికి నిదర్శనం. […]
Date : 13-02-2024 - 10:36 IST -
#Andhra Pradesh
YCP MP Mopidevi : ఇక టీడీపీకి ప్రతిరోజు సినిమా చూపిస్తాం : ఎంపీ మోపిదేవి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. విధి నిర్ణయానికి కాల నిర్ణయానికి ఎవరు
Date : 11-09-2023 - 4:33 IST -
#Andhra Pradesh
Yuvagalam : నేడు నారా లోకేష్ “యువగళం” పాదయాత్ర ప్రారంభం.. కుప్పంకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారు. యువగళం పాదయాత్ర ఈ రోజు (శుక్రవారం) 11 గంటల 03 నిమిషాలకు పాదయాత్ర తొలి అడుగుపడనుంది. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించి జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్ .. కుప్పం చేరుకున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. చారిత్రాత్మక పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు […]
Date : 27-01-2023 - 7:15 IST -
#Andhra Pradesh
Pawan Delhi Tour: ఢిల్లీ బీజేపీ పిలుపు ఉత్తదే
సోషల్ మీడియా వచ్చిన తరువాత నిజాలను ఏరుకోవాల్సి వస్తుంది
Date : 21-10-2022 - 4:08 IST -
#Speed News
Budda Venkanna: రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బుద్ధా వెంకన్న.. ఎమ్మెల్యే పిన్నెల్లి పై ఫైర్..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త దారుణ హత్య టిడిపి నాయకులు ఆగ్రహానికి కారణం గా మారింది. టీడీపీ కార్యకర్త జల్లయ్య ను దారుణంగా మారణాయుధాలతో హతమార్చిన కఠినంగా శిక్షించాలి అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే జల్లయ్య హత్య ఘటనను ఖండించిన టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందని, హత్యలు చేయమని ఏపీ సీఎం జగన్ మోహన్ […]
Date : 05-06-2022 - 11:56 IST