Telugu Sports Updates
-
#Sports
Duleep Trophy: దేశవాళీ టోర్నీలో విరాట్-రోహిత్ తీపి జ్ఞాపకాలు
విరాట్ కోహ్లీ సుమారు 12 సంవత్సరాల క్రితం 2012 నవంబర్ లో దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ మ్యాచ్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మధ్య జరిగింది. ఘజియాబాద్లో ఇరు జట్లు తలపడ్డాయి. రోహిత్ శర్మ 8 సంవత్సరాల తర్వాత దేశవాళీ క్రికెట్లో ఆడబోతున్నాడు. అతను చివరిసారిగా 2016లో దులీప్ ట్రోఫీలో ఆడాడు.
Published Date - 03:40 PM, Tue - 13 August 24