Telangana Irrigation Special Chief Secretary Rajat Kumar
-
#Speed News
Telangana IAS Controversy: ఢిల్లీ హైకోర్టుకు `మేఘా-రజత్ `బిల్లుల లొల్లి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మేఘా కంపెనీ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లింది. తెలంగాణ నీటి పారుదలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహం జరపడానికి ఆ కంపెనీ చేసిన ఖరీదైన ఏర్పాట్లపై దాఖలైన ఫిర్యాదుపై విచారణకు ఉపక్రమించింది.
Published Date - 04:05 PM, Tue - 13 September 22 -
#Speed News
Krishna River: ఏపీ ఎంత గింజుకున్నా.. రాజీపడే ప్రసక్తే లేదు..!!
శుక్రవారం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం జరిగింది. తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న నీటి సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఈ మీటింగ్ జరిగింది.
Published Date - 11:33 PM, Fri - 6 May 22