Technology In Governance
-
#Speed News
Face Recognition : లేటుగా వస్తే.. జీతాలు కట్.. సచివాలయంలో కొత్త అటెండెన్స్ విధానం
Face Recognition : ఇప్పటి వరకు అమలులో ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చి, ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుండి సచివాలయం ప్రధానాధికారుల వరకు ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Date : 12-12-2024 - 11:56 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సమర్ధవంతమైన పరిపాలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలి
CM Chandrababu : ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) అధికారులు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమాచారాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్) ద్వారా ఏకీకృతం చేసి అన్నింటినీ కలిసి పర్యవేక్షించాలన్నారు. మొదట్లో అవసరమైన అన్ని సమాచారాన్ని సేకరించి, ఆపై వాట్సాప్ ద్వారా సాధ్యమైనంత ఉత్తమమైన సేవలను అందించేలా సమగ్రపరచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Date : 10-12-2024 - 10:26 IST