TCongress
-
#Telangana
Ponguleti Emotional: రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, పొంగులేటి ఎమోషనల్
Ponguleti: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం నాడు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు తెలియకుండానే కొన్ని సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఓ దశలో భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ఎన్నో అవమానాలను చవిచూశాడు. చాలా సందర్భాలలో తన కార్యకర్తలు బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు. కన్నీళ్లు పెట్టుకునేవారు. అదే […]
Date : 10-01-2024 - 5:54 IST -
#Speed News
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి: బండి సంజయ్
Bandi Sanjay: మార్చి లేదా ఏప్రిల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ విధింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, అభయహస్తం దరఖాస్తుల పరిశీలన, డిజిటలైజేషన్ పేరుతో కాలయాపన చేస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెంకట్పల్లిలో విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పర్యటించారు. స్థానికులతో […]
Date : 10-01-2024 - 12:33 IST -
#Telangana
KTR: సంక్షేమ కార్యక్రమాలను ఆపితే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం: కేటీఆర్
KTR: పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. 50 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ కూడా పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన, వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేసేందుకు కూడా ఆలోచన చేసే సహాసం చేయలేదన్న కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన […]
Date : 08-01-2024 - 5:57 IST -
#Speed News
Bhatti Vikramarka: నెలరోజుల పాలనపై భట్టి ట్వీట్
Bhatti Vikramarka: గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు రెండవ తారీఖున జీతాలు ఇచ్చిన ప్రభుత్వం తమది, రాష్ట్ర అప్పుల పాలైనప్పటికీ తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సహజ వనరులు, ఇతను వనరులను రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లి సంపద సృష్టించి […]
Date : 07-01-2024 - 11:33 IST -
#Telangana
KCR: కోలుకుంటున్న కేసీఆర్, ఇక కాంగ్రెస్ తో తాడోపేడో!
KCR: అసెంబ్లీ తర్వాత తెలంగాణ ఇప్పటికే లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇటీవల అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజల మధ్యకు రాబోతున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఫిబ్రవరి నెలలో తెలంగాణ భవన్కి వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను […]
Date : 06-01-2024 - 7:38 IST -
#Telangana
MLC Polls: ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ భిన్న స్వరం, కారణమిదే!
➡️కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ➡️వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించొద్దు ➡️రెండు వేర్వేరు ఎన్నికలు జరపడం ఎంత వరకు సబబు ➡️రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక నిర్వహించాలి ➡️ఒకే నోటిఫికేషన్ ద్వారా ఎన్నిక కాబడ్డ రెండు స్థానాలకు రెండు ఎన్నికలు ఎందుకు ➡️గతంలో ఢిల్లీ, తమిళనాడు లో ఇదే రకమైన పరిస్థితి ➡️ఎన్నికల కమీషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమీషన్ ఒకే ఎన్నిక […]
Date : 06-01-2024 - 6:57 IST -
#Telangana
BRS Booklet: కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ బుక్ లెట్, 420 హామీలు అంటూ ప్రచారం!
BRS Booklet: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన అడ్డగోలు హామీలపైన భారత రాష్ట్ర సమితి ఒక బుక్లెట్ ని ప్రచురించింది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు ఇచ్చి ఈరోజు వాటి అమలుపైన ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేసేలా ఈ బుక్లెట్ ని తయారు చేశామని ఆరోపించింది. వందల కొద్ది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాత్రం కేవలం ఆరు హామీల […]
Date : 03-01-2024 - 1:37 IST -
#Telangana
Congress-CPI: లోక్ సభపై కాంగ్రెస్-సీపీఐ ఫోకస్, బీఆర్ఎస్, బీజేపీని ఓడించడమే లక్ష్యం
Congress-CPI: తాజాగా సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డితో సీపీఐ నేతలు సమావేశమై తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లను ఓడించే వ్యూహంపై చర్చించారు. ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐల మధ్య ఎన్నికల ముందస్తు పొత్తు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో బీజేపీని శాసనసభలో సింగిల్ డిజిట్కే […]
Date : 03-01-2024 - 1:20 IST -
#Telangana
Singareni: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. సింగరేణి నుంచి శ్రీధర్ ఔట్, బలరాం ఇన్!
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన విభాగంపై పూర్తిగా పట్టు సాధిస్తోంది. నేటికి సరిగ్గా ౩౦ రోజులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీధర్ ని తొలగింపు. ఆ బాధ్యతలు బలరాం నాయక్ కు అప్పగించింది. దీంతో పలువురు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై స్వాగతిస్తున్నారు. ఇటీవలనే డిప్యూటీ సిఎం భట్టి ‘కాలేరు పరిస్థితుల’పై లోతుగా సమీక్ష జరిపి వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. […]
Date : 03-01-2024 - 12:28 IST -
#Telangana
Harish Rao: దుబ్బాక గులాబీ పార్టీ అడ్డా, తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు: హరీశ్ రావు
Harish Rao: దుబ్బాకలో ఎన్ని సమస్యలు ఉన్నా ఏకతాటిపై వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కష్టపడిన ప్రత కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘గత ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. మీరు, ప్రజలు ఇప్పుడు ప్రభాకరన్నను 50 వేలకుపా మెజారిటీతో గెలిపించి వడ్డీతో సహా చెల్లించి అద్భుత విజయాన్ని సాధించారు. మంచి వ్యక్తి అయిన కొత్త ప్రభాకర్కు […]
Date : 02-01-2024 - 5:31 IST -
#Speed News
Kadiyam Srihari: 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొనడంలో తప్పేముంది: కడియం శ్రీహరి
ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొనుగోలు చేశారని సీఎం రేవంత్రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు కడియం శ్రీహరి. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇందులో అవినీతి ఏమైనా జరిగిందా అని కాంగ్రెస్ మంత్రులను నిలదీశారు. ప్రగతి భవన్ను ఆస్పత్రి చేస్తామని చెప్పారు.. ఇప్పుడు ఎవరు ఉన్నారని […]
Date : 30-12-2023 - 1:16 IST -
#Telangana
Khammam: ఖమ్మం ఎంపీ రేసులో భట్టి సతీమణి, బరిలోకి మల్లు నందిని!
Khammam: ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని బరిలోకి దిగబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఖమ్మం లోక్సభ సీటు కోసం అన్వేషిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ నేతలు అంటున్నారు. ఖమ్మం ఎంపీ నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాలుగు, సీపీఐ మద్దతుతో ఒకటి గెలుపొందింది. ఐదు నియోజకవర్గాలకు చెందిన […]
Date : 28-12-2023 - 4:57 IST -
#Telangana
Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ‘మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం’ అని బెదిరించే ప్రభుత్వం తమది కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు […]
Date : 28-12-2023 - 1:47 IST -
#Telangana
Harish Rao: కరోనా సంక్షోంభంలో రైతులకు రైతుబంధు అందించాం: హరీశ్ రావు
Harish Rao: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం దురదృష్టకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మెదక్లోని వైస్రాయ్ గార్డెన్స్లో జరిగిన మెదక్, హవేలి ఘనాపూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆరు స్థానాల్లో విజయం సాధించామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్కు గోదావరి నీళ్లు తీసుకొచ్చి మెదక్ జిల్లాకు సింగూరు నీళ్లు […]
Date : 28-12-2023 - 12:42 IST -
#Telangana
MLC Kavitha: 200 యూనిట్లలోపు కరెంటుకు బిల్లు కట్టకండి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని,కాబట్టి 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న విద్యుత్తుకుగానూ బిల్లులు వచ్చిన వారు బిల్లు కట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అన్నారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రకటనే కాబట్టి ప్రజలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని […]
Date : 27-12-2023 - 5:51 IST