Taxpayer Relief
-
#India
Tax Payers: బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆ గడువు పెంచే అవకాశం..!
Tax Payers: 2025 కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ను జూలై 31నాటికి దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, ఈ గడువు తేదీని పొడిగించాలని, అలాగే జరిమానాలు తగ్గించాలని పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై బడ్జెట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published Date - 09:55 AM, Sat - 1 February 25