Tatkal Booking
-
#India
Indian Railways : దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి పెరగనున్న రైల్వే ప్రయాణ ఛార్జీలు..!
పెరిగిన ఛార్జీలు, కొత్త టికెట్ బుకింగ్ నిబంధనలను జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలు చేయనుంది. రైల్వే బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం, మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లాంటి నాన్-ఏసీ తరగతుల్లో ప్రయాణించేవారి టికెట్ ఛార్జీ కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచబడింది.
Date : 30-06-2025 - 7:56 IST