Tamil Nadu Government
-
#India
Lockup Death : తమిళనాడు లాకప్ డెత్.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు
Lockup Death :తమిళనాడులోని శివగంగై జిల్లాలో సంచలనం రేపిన సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ కస్టడీ మృతికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Published Date - 02:15 PM, Fri - 4 July 25 -
#India
Supreme Court : సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట
డీఎంకే ప్రభుత్వం పంపించిన 10 బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం తెలపలేదు. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని సుప్రీం వ్యాఖ్యానించింది. గవర్నర్ ఆమోదం తెలపకుండా ఉంచిన తర్వాత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయలేరని తీర్పు ఇచ్చింది.
Published Date - 12:36 PM, Tue - 8 April 25 -
#Business
Herbalife India : ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్నహెర్బాలైఫ్ ఇండియా
అవార్డు గెలుచుకున్న AQUAECO ప్రాజెక్ట్ జల వ్యవసాయాన్ని సమూలంగా మార్చివేసి 50,000 మందికి పైగా లబ్ధిదారులకు సాధికారత కల్పించింది.
Published Date - 07:18 PM, Fri - 20 December 24 -
#India
DMK FILES : తమిళనాడు బీజేపీ చీఫ్పై స్టాలిన్ సర్కారు దావా.. ఎందుకంటే ?
"డీఎంకే ఫైల్స్"(DMK FILES) పేరిట ఆరోపణలు చేస్తున్నందుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ కె. అన్నామలైపై తమిళనాడు ప్రభుత్వం పరువు నష్టం దావా వేసింది.
Published Date - 07:50 PM, Wed - 10 May 23 -
#South
Tamil Nadu: జల్లికట్టుకు అనుమతి
సంక్రాంతి పండుగకు నిర్వహించే ప్రముఖ క్రీడ జల్లికట్టు నిర్వహణకు తమిళ నాడు ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమతులు జారీ చేస్తూనే ఆంక్షలు విధించింది. నిర్వాహకులతో సహా, వీక్షించే వారికీ కూడా కోవిడ్ రెండు డోసుల సెటిఫికేట్ ఉండాలని స్పష్టం చేసింది. 50 శాతం ప్రేక్షలకు మాత్రమే అనుమతిస్తున్నటు, మొత్తం ప్రేక్షకుల సంఖ్య 150 కు మించకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని […]
Published Date - 05:35 PM, Mon - 10 January 22 -
#Health
TN Corona:తమిళనాడులో సన్ డే లాక్ డౌన్.. ఆహ్వానం చూపిస్తే ప్రయాణానికి అనుమతి
మిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే వారి ప్రయాణాలకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Published Date - 04:00 PM, Sun - 9 January 22