Swarnandhra
-
#Andhra Pradesh
CM Chandrababu : నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం: వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక
రాష్ట్ర వనరులను మెరుగ్గా వినియోగించి ఆర్థికాభివృద్ధికి మద్దతుగా మార్చే విధానాన్ని వివరించిన ఆయన, "వికసిత్ భారత్" లక్ష్య సాధనలో ఏపీ తన పాత్రను సమర్థంగా పోషిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Date : 24-05-2025 - 1:49 IST -
#Andhra Pradesh
Tanuk : మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చా: సీఎం చంద్రబాబు
జగన్ 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరక్కుంటూ వచ్చేవాళ్లు అన్నారు.
Date : 15-03-2025 - 12:37 IST