Sustainable Transport
-
#Telangana
Ponnam Prabhakar : తెలంగాణలో తొలి ఫ్లిక్స్ ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం
Ponnam Prabhakar : ఈ క్రమంలో, ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ కంపెనీ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టమైంది. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
Published Date - 12:24 PM, Thu - 6 February 25