Supreme Court Collegium
-
#Andhra Pradesh
New Judges : ఏపీ హైకోర్టుకు ముగ్గురు నూతన జడ్జిల నియామకం..
New Judges : వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ 'ఎక్స్'లో వెల్లడించారు.
Published Date - 04:25 PM, Thu - 24 October 24 -
#India
Supreme Court: సుప్రీంకోర్టులో మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు.. ఆమోదించిన రాష్ట్రపతి.. నేడే ప్రమాణ స్వీకారం..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాథన్లను సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తులుగా నియమించారు.
Published Date - 06:42 AM, Fri - 19 May 23