Sucides
-
#Telangana
Auto Drivers : ఆ పథకం తరువాత తెలంగాణలో పెరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు.. నివేదికలో పేర్కోన్న న్యూస్టాప్
మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలతో చనిపోతున్నారని న్యూస్టాప్ నివేదికలో పేర్కొంది. తెలంగాణలో మహిళల కోసం ‘మహాలక్ష్మి’ ఉచిత బస్ రైడ్ పథకం ప్రారంభించిన తర్వాత డిసెంబర్ 24, 2023 మరియు జనవరి 26 మధ్య దాదాపు పదమూడు మంది ఆటోరిక్షా డ్రైవర్లు ఆత్మహత్య లేదా గుండెపోటుతో మరణించారని నివేదిక తెలిపింది. వాహనాల కొనుగోలు కోసం పొందిన రుణాలను క్లియర్ చేసే ఒత్తిడి కారణంగా వారు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని […]
Published Date - 09:25 AM, Sat - 27 January 24