Stone Pelting
-
#South
Vande Bharat Express: వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి.. ప్రారంభించి వారం రోజులు కూడా కాలేదు..!
వందే భారత్ రైలు (Vande Bharat Express)పై రాళ్లదాడి ఘటనలు ఆగడం లేదు. శనివారం (జూలై 1) రోజు ధార్వాడ్-బెంగళూరు ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకున్నారు కొందరు దుండగులు.
Published Date - 07:23 AM, Sun - 2 July 23 -
#India
800 Crore For Stone Pelting : కాశ్మీర్ లో రాళ్లదాడులకు 800 కోట్లు.. పాక్ ఫండింగ్ బండారం బట్టబయలు
800 Crore For Stone Pelting : అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్.. కశ్మీర్ లో రాళ్ల దాడి చేయడానికి మాత్రం వందల కోట్లు ఇచ్చింది. 2009 నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో కశ్మీర్ లో భారత ఆర్మీ పై రాళ్లదాడులు చేయించేందుకు రూ.800 కోట్లకుపైనే సమకూర్చింది.
Published Date - 12:16 PM, Fri - 23 June 23 -
#Andhra Pradesh
CBN : చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక పొలిటికల్ కుట్ర?
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కేంద్రంగా చంద్రబాబుపై(CBN) జరిగిన రాళ్ల దాడి వెనుక
Published Date - 03:14 PM, Sat - 22 April 23 -
#Cinema
Tollywood Singer: టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుపై దాడి
టాలీవుడ్ ప్రముఖ గాయని (Tollywood Singer) మంగ్లీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకుంది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి పండుగ కార్యక్రమంలో గాయని మంగ్లీ పాల్గొన్నారు.
Published Date - 07:44 PM, Sun - 22 January 23 -
#Andhra Pradesh
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం
సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఈనెల 19న ప్రారంభంకానున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) విశాఖకు చేరుకుంది. అయితే సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్తున్న క్రమంలో కంచరపాలెం సమీపంలో కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేశారు.
Published Date - 10:15 AM, Thu - 12 January 23 -
#India
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై మళ్లీ రాళ్ల దాడి.. ఈసారి ఎక్కడంటే..?
పశ్చిమ బెంగాల్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express)పై వరుసగా రెండో రోజు రాళ్ల దాడి జరిగింది. RPF ప్రకారం.. వందే భారత్ ఎక్స్ప్రెస్ C3, C6 కోచ్ల అద్దాలు రాళ్లదాడి కారణంగా దెబ్బతిన్నాయి. రైలు డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సిదేవా సమీపంలోని న్యూ జల్పైగురి వైపు వెళుతుండగా కిటికీలు దెబ్బతిన్నాయి.
Published Date - 07:45 AM, Wed - 4 January 23 -
#Andhra Pradesh
Kuppam Bandh:కుప్పంలో వైసీపీ బంద్
వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ కార్యకర్తలు బుధవారం రాళ్ల దాడికి నిరసనగా కుప్పంలో వైఎస్సార్సీపీ బంద్కు పిలుపునిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Published Date - 12:40 PM, Thu - 25 August 22 -
#Speed News
Hanuman Jayanti Violence: ఢిల్లీలో హనుమాన్ జయంతి ర్యాలీలో హింస.. గాయపడ్డ పోలీసులు
ఢిల్లీలో హునుమాన్ జయంతి శోభాయాత్రలో హింసాకాండ చెలరేగింది.
Published Date - 09:18 PM, Sat - 16 April 22