State Level Bankers Committee
-
#Andhra Pradesh
AP CM: మాకు సహకరించండి.. బ్యాంకర్లను కోరిన సీఎం జగన్
ప్రభుత్వం సంక్షేమ రంగంలో తీసుకువస్తున్న విప్తవాత్మక మార్పులకు తమ మద్దతు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు. రాష్ట్రంలో టీచింగ్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు బ్యాంకులు రూ.9,000 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు.
Date : 08-12-2021 - 10:04 IST