Stable
-
#Telangana
KTR: కర్ణాటకకు వెళ్లిన పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయి: కేటీఆర్
కేరళ, కర్ణాటక, గుజరాత్ నుంచి తెలంగాణలోకి కంపెనీలు తరలి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థిరమైన ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు.
Published Date - 07:29 PM, Wed - 8 November 23