Srivari Laddu Prasadam AP CM Chandrababu
-
#Andhra Pradesh
Srivari Laddu Prasadam: తిరుపతి లడ్డూలపై టీటీడీ బోర్డు కీలక ప్రకటన..!
తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టిటిడి) నిర్వహిస్తుందని మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా తిరుపతి దేవస్థానంలో లడ్డూలలో జంతువుల కొవ్వు ఉందంటూ వార్తల్లో నిలుస్తోంది.
Date : 21-09-2024 - 12:02 IST