Srivari Laddu
-
#Andhra Pradesh
TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు.. మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం!
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Date : 05-11-2025 - 9:54 IST -
#Andhra Pradesh
Nara Lokesh Counter: వైవి సుబ్బారెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్.. తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని..!
గత వైసీపీ ప్రభుత్వంలో భక్తులను దేవుడికి దూరం చేశారు. అన్నదానం, లడ్డూలో నాణ్యతను తగ్గించారు. ఏడుకొండల జోలికి వెళ్ళొద్దని అప్పుడే చెప్పాం. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారు. కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి.
Date : 19-09-2024 - 9:23 IST