Sridevi Family
-
#Cinema
శ్రీదేవి ఆస్తి కోసం.. మద్రాస్ హైకోర్టుకు బోనీ కపూర్
Boni kapoor దివంగత నటి శ్రీదేవికి చెందిన 4.7 ఎకరాల విలువైన ఆస్తి వివాదంలో ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషి కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 1988లో శ్రీదేవి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఈ స్థలాన్ని కొందరు వ్యక్తులు మోసపూరిత వారసత్వ ధ్రువపత్రాలతో ఆక్రమించుకున్నారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వివాదాన్ని విచారించిన జస్టిస్ టి.వి. తమిళ్సెల్వి ధర్మాసనం, స్థానిక కోర్టు చర్యలపై స్టే విధిస్తూ తదుపరి విచారణను మార్చి 26, 2026కి […]
Date : 17-03-2026 - 10:40 IST