Sri Venkateswara Swamy Temple
-
#Andhra Pradesh
Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వచ్చేవారని.. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామన్నారు. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది ప్రైవేట్ ఆలయమని.. ఏపీ దేవాదాయ శాఖ చెప్తోంది. భక్తుల సామర్థ్యం ఐదు వేలు మాత్రమేనని.. కానీ ఏకాదశి పర్వదినం కావటంతో 25 వేల మంది వచ్చారని ఏపీ దేవాదాయశాఖ […]
Date : 01-11-2025 - 4:07 IST -
#Andhra Pradesh
kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయం తొక్కిసలాట ఘటనలో 10మంది చనిపోయారు. దీంతో ఆ ఆలయం గురించి చర్చ జరుగుతోంది. ఈ ఆలయాన్ని హరిముకుంద పండా సొంత నిధులతో నిర్మించారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళితే ఎదురైన అనుభవంతో తన సొంత డబ్బులతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో […]
Date : 01-11-2025 - 2:27 IST -
#Andhra Pradesh
Srivari Seva Tickets: సెప్టెంబర్-2024 కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల..!
Srivari Seva Tickets: సెప్టెంబర్-2024కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల (Srivari Seva Tickets) కోటాను బుకింగ్ కోసం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్),సెప్టెంబరు-2024లో శ్రీవారి ఆలయంలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవాలకు అనుసంధానించబడిన దర్శన కోటా బుకింగ్ కోసంఈరోజు […]
Date : 21-06-2024 - 9:02 IST -
#Andhra Pradesh
Gold Man Visits : తిరుమలలో ప్రత్యేక్షమైన గోల్డ్ మాన్..చూసేందుకు పోటీపడ్డ భక్తులు
విజయవాడ నగరానికి చెందిన ఓ భక్తుడు బంగారు ఆభరణాలు, చైన్లు, బ్రేస్లెట్లు, ఉంగరాలతో
Date : 11-08-2023 - 11:57 IST