Sri Sringeri Sharada Peetham
-
#Andhra Pradesh
YS Jagan: శృంగేరి శారదా పీఠాన్నీ సందర్శించిన వైఎస్ జగన్.. గంటసేపు అక్కడే?
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించారు. మంగళవారం ఆయన శ్రీవిధుశేఖర భారతి మహాస్వామిని కలసి ఆశీర్వచనం పొందారు. సుమారు గంటపాటు స్వామిజితో చర్చలు జరిపారు.
Date : 20-11-2024 - 5:14 IST