Sri Kottai Mariamman Koil
-
#South
Tamil Nadu: వీడెవడండీ బాబూ! చచ్చిన శవంలా పాడెపై వచ్చి మరీ మొక్కు చెల్లించుకున్నాడు!
ఎవరైనా దేవుడు మొక్కు చెల్లించుకోవడానికి గుడికి ఎలా వెళతారు? బైకు మీదో, బస్సు మీదో, ఆటో మీదో, సైకిల్ మీదో, కారు మీదో వెళతారు. కొంతమంది కాలు నడకన వెళతారు. వీడెవండీ బాబు.. ఇవేవీ కాదనుకుని చచ్చిన శవంలా పాడె మీద పడుకుని.. శవయాత్ర చేయించుకుని మరీ గుడికి వచ్చాడు. అప్పుడు కానీ దేవుడి దర్శనం చేసుకోలేదు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. మనిషికో పిచ్చి మహిలో సుమతి అన్నారు. తమిళనాడులో అలాంటి […]
Published Date - 02:08 PM, Sun - 10 April 22