SP Chief
-
#India
Loksabha Elections: సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు ఖరారు
Loksabha Elections : రానున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు ఖరారైంది. ఇండియా విపక్ష కూటమిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. We’re now on WhatsApp. Click to Join. పొత్తులో భాగంగా యూపీలో 19 ఎంపీ సీట్లను కాంగ్రెస్కు కేటాయించేందుకు అఖిలేష్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇరు పార్టీల మధ్య పొత్తుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ […]
Date : 21-02-2024 - 4:23 IST