Sp
-
#India
Mayawati: భారత కూటమిలోకి మాయావతి ?
ఈడీ, సీబీఐలకు భయపడి విపక్ష నేతలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు.
Date : 28-01-2024 - 1:30 IST -
#Telangana
Telangana: ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో భారీగా బదిలీలు
తెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలను సజావుగా సాగించేందుకు ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.
Date : 12-10-2023 - 9:22 IST -
#South
UP civic body polls 2023: వారణాసి మేయర్ పీఠం బీజేపీదే
వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 40 శాతం ఓటింగ్ జరిగినా.. మరోసారి మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.
Date : 14-05-2023 - 1:03 IST -
#Telangana
Nalagonda: జనంతో మంత్రి జగదీశ్ రెడ్డికి జై కొట్టించిన ఎస్పీ..!!
తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఓ అధికారిక కార్యక్రమంలో సూర్యపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రసంగించారు.
Date : 16-09-2022 - 9:51 IST -
#Andhra Pradesh
Ananthapur : ఎస్పీ,అదనపు ఎస్పీ,డీఎస్పీలపై కేసులు నమోదు..!!
అనంతపురం ఎస్పీ ఫకీరప్ప, ఏఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాలపై అనంతపురం టు టౌన్ పోలీసు స్టేషన్ లో ఈరోజు కేసు నమోదు చేశారు.
Date : 31-08-2022 - 5:56 IST -
#Speed News
Srikakulam: అబ్బో.. ఎంత పెద్ద హెల్మెట్టో!
రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అందులో చాలామంది హెల్మెట్ వాడకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హెల్మెట్ వాడకంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలని శ్రీకాకుళం ఎస్పీ అమిత్బర్దార్ కోరారు. ప్రజలకు శిరస్త్రాణం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఏడు రోడ్ల కూడలి వద్ద ఏర్పాటు చేసిన శిరస్త్రాణం నమూనా ఆకట్టుకుంది. పోలీసులు అతిపెద్ద హెల్మెట్ ను ప్రదర్శించడంతో వాహనదారులను ఆలోచింపజేస్తోంది. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ […]
Date : 04-02-2022 - 3:15 IST -
#India
UP: నేరస్థులు నాయకులయ్యారా లేక నాయకులు నేరస్థులయ్యారా?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితుల అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నేరస్థులు రాజకీయ నాయకులయ్యారా లేక రాజకీయ నాయకులు నేరస్థులయ్యారా? అన్నది చెప్పడం కష్టం అని యూపీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం నేరస్థులను పెద్దఎత్తున అరికట్టిందని ప్రతి ఎన్నికల సభలోనూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని 80మంది లోక్సభ ఎంపీల్లో 25 మంది […]
Date : 03-01-2022 - 3:52 IST -
#Covid
UP: భాధ్యతారహిత ప్రభుత్వాలతో ప్రజలే జాగ్రతగా ఉండాలి
దేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. గత రెండు రోజుల్లో కేసులు రెండింతలు పెరగటం చూస్తే మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నటు నిపుణులు చెబుతున్నారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను మాత్రం వాయిదా వేయలేమంటున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పై బుధవారం యూపీలోని రాజకీయ పార్టీలను తమ అభిప్రాయాన్ని తెలపాలని ఎన్నికల […]
Date : 30-12-2021 - 3:42 IST -
#India
Uttar Pradesh: ఇంట్లో నోట్ల గుట్టలు.. షాకైన అధికారులు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులు షాక్ అయ్యారు. కాన్పూర్కు చెందిన ఓ పర్ఫ్యూమ్ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రాగా.. ఆ సంస్థ యజమాని పీయూష్ జైన్ ఇంటికి గురువారం ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నీట్గా ప్యాక్ చేసిన నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో అధికారులు వెంటనే బ్యాంక్ […]
Date : 24-12-2021 - 2:51 IST -
#Speed News
UP: చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి -అఖిలేశ్ యాదవ్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనను అఖిలేశ్ గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి చరణ్ సింగ్ అని… ఆయనకు కేంద్రం భారతరత్న ఇవ్వాలని […]
Date : 23-12-2021 - 5:19 IST