Soniya Gandhi
-
#Telangana
Uttam Kumar Reddy : ఢిల్లీ లో సోనియా ను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్
బుధువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు
Date : 26-06-2024 - 9:26 IST -
#Telangana
Telangana Formation Day 2024 : దశాబ్ధి వేడుకల్లో సోనియా ఎంత సేపు మాట్లాడుతోందంటే.. !!
ఇక ఈ వేడుకల్లో పాల్గొనే సోనియా..కేవలం ఐదు నిముషాలు మాత్రం ప్రసగించున్నారని తెలుస్తుంది
Date : 01-06-2024 - 9:54 IST -
#India
Lok Sabha Polls 6th Phase : ఓటు హక్కును వినియోగించుకున్న సోనియా , రాహుల్
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ఉదయం నుండి ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆరో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిలో మొత్తంగా 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విడతలోనే హరియాణాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు, దిల్లీలో ఉన్న మొత్తం 7 సీట్లకూ, జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్-రాజౌరీ లోక్సభ స్థానానికి, ఉత్తర్ప్రదేశ్లో […]
Date : 25-05-2024 - 1:21 IST -
#Andhra Pradesh
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఈడీ తాజా సమన్లు.. 13న విచారణకు హాజరు కావాలంటూ పిలుపు!
తాజాగా ఈడీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ తాజాగా గురువారం రోజున ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో తిరిగి జూన్ 13వ తేదీన హాజరు కావాలి అని నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశం వెలుపల ఉన్న విషయం తెలిసిందే. దేశం వెలుపల ఉన్నందువల్ల నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కి హాజరు కావడానికి మరింత సమయం కావాలని కోరారు రాహుల్ గాంధీ. తాజాగా ఈడీ విచారణకు […]
Date : 03-06-2022 - 3:04 IST -
#India
Sonia Gandhi: అలాంటివాళ్లకు కాంగ్రెస్ లో స్థానం ఉండదు!
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ ఘోర వైఫల్యం మూటగట్టుకుంది.
Date : 14-03-2022 - 1:18 IST -
#India
CWC to meet: కాంగ్రెస్ ఓటమిపై ‘సీడబ్ల్యూసీ’ భేటీ!
ఐదు రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం మూటగట్టుకుంది.
Date : 12-03-2022 - 9:25 IST -
#Speed News
Sonia Gandhi: అయ్యో సోనియా.. జెండా ఎగురవేస్తుండగా!
ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా, ఆ జెండాపై నుంచి కిందపడింది. జెండాను ఆవిష్కరించినా ఎగురవేయలేకపోయారు. జెండా ఎగురవేసేందుకు వీలుగా కార్మికులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. పార్టీ కోశాధికారి పవన్ బన్సాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి సోనియాగాంధీ చేతిలో పార్టీ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని కొద్దిసేపు ప్రదర్శించారు. అనంతరం ఒక కాంగ్రెస్ కార్యకర్త పార్టీ త్రివర్ణ పతాకాన్ని కప్పేందుకు జెండా […]
Date : 28-12-2021 - 1:18 IST