Social Media Platforms
-
#Andhra Pradesh
సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి
Vijayasai Reddy సోషల్ మీడియా వేదికలపై రాత్రింబవళ్లు శ్రమించి కంటెంట్ను సృష్టిస్తున్న భారతీయ క్రియేటర్లకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారతీయుల ప్రతిభను తక్కువ ధరకు వాడుకుంటూ, ప్రకటనల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నాయని మండిపడ్డారు. యూట్యూబ్ వంటి సంస్థలు ప్రకటనల ఆదాయంలో 55 శాతం క్రియేటర్లకు ఇస్తుండగా, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లు […]
Date : 03-03-2026 - 4:12 IST -
#Andhra Pradesh
Kakani Govardhan Reddy : కాకాణి గోవర్ధన్రెడ్డికి 14 రోజుల రిమాండ్
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు చేసిన ఘటనపై, మంగళగిరిలో కేసు నమోదై, దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు కొత్త మలుపు తిప్పారు. ఈ కొత్త కేసులో పీటీ వారెంట్పై కాకాణిని గుంటూరు కోర్టుకు అధికారులు తీసుకొచ్చారు. విచారణ అనంతరం న్యాయస్థానం 14 రోజుల న్యాయహిరాసత విధించడంతో, అధికారులు వెంటనే ఆయనను నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.
Date : 10-06-2025 - 3:53 IST -
#India
Twitter Ownership: ట్విట్టర్ ఓనర్ మారొచ్చు.. కానీ రూల్స్ మాత్రం మారవు: కేంద్రం
ట్విట్టర్ యాజమాన్య హక్కులను ఎలాన్ మస్క్ దక్కించుకున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
Date : 28-10-2022 - 4:18 IST