Sivasena Rebals
-
#India
Shivasena : నేడు మహారాష్ట్ర కెబినేట్ సమావేశం.. రాజకీయ సంక్షోభంపై చర్చ
మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ గందరగోళం మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. సూరత్లోని లీ మెరిడియన్ హోటల్లో బస చేసిన ఏక్నాథ్ షిండే తో పాటు 33 మంది […]
Published Date - 10:40 AM, Wed - 22 June 22