SIT Officials
-
#Andhra Pradesh
Liquor Scam Case : దేశంలో అతిపెద్ద మద్యం కుంభకోణం..డెన్ల వెనుక దాగిన రహస్యాల పరంపర !
సిట్ అధికారుల దర్యాప్తుతో హైదరాబాద్లో ఐదు, తాడేపల్లిలో ఒక డెన్ను గుర్తించారు. వీటిలో పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంచి, ఎటువంటి అనుమానం రాకుండా తరలింపు జరిపిన తంతు బయటపడింది. విచారణలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి పేరుతో పాటు, ఆయన సన్నిహితులు చాణక్య, సైమన్, కిరణ్, సైఫ్, వసంత్ తదితరులు పాలుపంచుకున్న విషయాలు వెల్లడయ్యాయి.
Published Date - 02:58 PM, Fri - 11 July 25 -
#Andhra Pradesh
Kakani Govardhan reddy : రెండో రోజు సిట్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి
నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనను, కోర్టు అనుమతితో గురువారం ఉదయం అధికారులు బయటకు తీసుకెళ్లారు. అనంతరం కాకాణిని కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
Published Date - 11:25 AM, Thu - 26 June 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితులకు సిట్ నోటీసులు
సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా (OSD) పనిచేసిన కృష్ణమోహన్రెడ్డికి నోటీసులు అందాయి. అలాగే భారతీ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా విచారణ కోసం హాజరయ్యేలా ఆదేశించారు.
Published Date - 03:38 PM, Fri - 9 May 25 -
#Andhra Pradesh
Raj Kasireddy : రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి.. ఏం అడిగారు ? ఏం చెప్పాడు ?
పోలీసులు ఉన్నారని తెలియగానే రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) విమానశ్రయం నుంచి బయటకు రాకుండా లోపలే దాక్కున్నట్లు గుర్తించారు.
Published Date - 07:55 PM, Tue - 22 April 25 -
#Andhra Pradesh
Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. నిందితులకు వైద్యపరీక్షలు
అనంతరం నిందితులను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. కస్టడీలో సిట్ అధికారులు పలు అంశాలపై వివరాలు రాబట్టనున్నారు. నేటి నుంచి 18 వరకు విచారణ జరగనుంది.
Published Date - 01:15 PM, Fri - 14 February 25