Sindhurai Sapkal
-
#Speed News
Maharastra: అనాథల తల్లి సింధుతాయ్ సప్కల్ ఇక లేరు
‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, వెయ్యి మంది అనాథ బిడ్డల ఆత్మీయ తల్లి సింధుతాయ్ సప్కల్ (74) మంగళవారం పుణేలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె సమాజానికి విశిష్ట సేవలు అందించారని, ఆమెను ఎల్లప్పుడూ దేశం గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఆమె కృషి వల్ల అనేకమంది బాలలు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నారని పేర్కొన్నారు. గత ఏడాది నవంబరు 24న సింధుతాయ్కి గుండె పోటు రాగా లార్జ్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా […]
Published Date - 05:32 PM, Wed - 5 January 22