Sindhu River Treaty
-
#Trending
Pakistan PM: ఉగ్రదాడి.. భారత్ను బెదిరించిన పాక్ ప్రధాని!
జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ దాడి తర్వాత భారతదేశం 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పడిన సింధూ జల ఒప్పందంను సస్పెండ్ చేసింది.
Published Date - 01:34 PM, Sat - 26 April 25