Sigachi Industries
-
#Telangana
Pathamailaram : పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సిగాచీ పరిశ్రమ
మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పిస్తామని సంస్థ ప్రకటించింది. సిగాచీ కంపెనీ తరఫున సంస్థ కార్యదర్శి వివేక్ కుమార్ ఈ ప్రకటనను బుధవారం విడుదల చేశారు.
Date : 02-07-2025 - 1:30 IST -
#Speed News
Sigachi Blast : పాశమైలారం ప్రమాదంలో 13 మంది మిస్సింగ్
Sigachi Blast : సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు మండలంలోని పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు మహా విషాదాన్ని మిగిల్చింది.
Date : 02-07-2025 - 1:06 IST -
#Telangana
Sangareddy Chemical Plant Explosion : సిగాచి వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ మృతి
Sangareddy Chemical Plant Explosion : ప్రమాద సమయంలో పరిశ్రమకు చెందిన వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ (Vice President LN Govan) పరిశ్రమలోకి ప్రవేశించగా, పేలుడు ధాటికి ఆయన అక్కడికక్కడే మృతి చెందారు
Date : 30-06-2025 - 9:47 IST