Shivraj Singh Chouhan
-
#India
LS Polls 2024: నేడే మూడో దశ లోక్సభ ఎన్నికలు: బరిలో ఉన్న అగ్ర నేతలు
లోక్సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా మంగళవారం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1351 మంది అభ్యర్థుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Published Date - 07:35 AM, Tue - 7 May 24 -
#India
Vidisha Lok Sabha constituency: బీజేపీకి విదిశ లోక్సభ స్థానం ప్రత్యేకం ఎందుకు?
వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. పార్టీ ప్రాంతీయ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి ఒక్కో స్థానానికి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
Published Date - 11:08 AM, Sun - 3 March 24 -
#India
Lok Sabha polls : శివరాజ్ సింగ్ చౌహాన్ను లోక్సభ ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ కసరత్తు
Lok Sabha polls : రానున్న లోక్సభ ఎన్నికల బరిలో విదిశ నుంచి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan)ను దించేందుకు బీజేపీ(bjp) కసరత్తు సాగిస్తోంది. ఇక మధ్యప్రదేశ్ నుంచి పార్టీ ప్రముఖ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, వీడీ శర్మలను వరుసగా గుణ, ఖజరహో నుంచి పోటీలో నిలిపేందుకు సన్నాహాలు చేపట్టింది. We’re now on WhatsApp. Click to Join. శివరాజ్ సింగ్ చౌహాన్ 2023 వరకూ 15 ఏండ్ల […]
Published Date - 05:00 PM, Fri - 1 March 24 -
#Speed News
Madhya Pradesh: ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం
మధ్యప్రదేశ్లో మళ్ళీ బీజేపీ అధికారం చేపడితే ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గిరిజనులు అధికంగా ఉండే అలీరాజ్పూర్ జిల్లాలో ఆయన పర్యటించారు.
Published Date - 11:52 PM, Sat - 30 September 23 -
#India
PhonePe: ఫోన్పే లోగోను కాంగ్రెస్ ఉపయోగించడంపై అభ్యంతరం.. తమ బ్రాండ్ లోగోను ఏ రాజకీయ పార్టీలు ఉపయోగించకూడదని స్పష్టం..!
ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా సీఎం శివరాజ్సింగ్ చౌహాన్పై కాంగ్రెస్ అదే వ్యూహాన్ని అనుసరించింది. కాగా డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే (PhonePe) తన లోగోను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
Published Date - 11:56 AM, Thu - 29 June 23 -
#Speed News
Bark Like Dog : అలా వేధించారని.. ముగ్గురి ఇళ్ల కూల్చివేత
Bark Like Dog : ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని చుట్టుముట్టి.. అతడి మెడకు కుక్క తాడును కట్టి.. కుక్కలా మొరుగు అని వేధించిన ఘటనను మధ్యప్రదేశ్ సర్కారు తీవ్రంగా పరిగణించింది.
Published Date - 07:45 PM, Mon - 19 June 23 -
#India
Madhya Pradesh Elections: రూ.500లకే ఎల్పీజీ సిలిండర్: ప్రియాంక గాంధీ
మధ్యప్రదేశ్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జబల్పూర్లోని షహీద్ స్మారక్ మైదాన్ నుండి కాంగ్రెస్ ఎన్నికల
Published Date - 03:08 PM, Mon - 12 June 23 -
#Speed News
Telangana: ప్రభుత్వ విధానాల పై మధ్యప్రదేశ్ సీఎం జోక్యం
తెలంగాణలో నూతన జోనల్ విధానం ద్వారా చేపడుతున్న ఉద్యోగ బదిలీలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న బదిలీల ప్రక్రియ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందిని పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బదిలీలు జరుపుతున్న విధానం పూర్తిగా అశాస్త్రీయమని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి సంబంధించి ముందుగా ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకోకుండా […]
Published Date - 01:34 PM, Fri - 7 January 22