Shefali Varma
-
#Sports
India Women: చరిత్ర సృష్టించిన భారత్.. ఒకే రోజులో ఎక్కువ పరుగులు చేసిన రెండో జట్టుగా రికార్డు..!
India Women: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేడు టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్ను గెలుచుకోవాలనే సౌతాఫ్రికా ఎదురుచూస్తోంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా గెలుపు రథాన్ని నిలిపి రెండోసారి టీ20 క్రికెట్లో ఆధిక్యత సాధించేందుకు భారత జట్టు ప్రయత్నిస్తుంది. ఈ గొప్ప మ్యాచ్కు ముందు భారత మహిళా క్రికెట్ జట్టు (India Women) దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బౌలర్లను చిత్తు చేసింది. 603 పరుగులు చేశారు చెన్నైలోని ఎంఏ […]
Published Date - 12:12 PM, Sat - 29 June 24