Shabaz Sharif
-
#Trending
Pakistan PM: ఉగ్రదాడి.. భారత్ను బెదిరించిన పాక్ ప్రధాని!
జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ దాడి తర్వాత భారతదేశం 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పడిన సింధూ జల ఒప్పందంను సస్పెండ్ చేసింది.
Date : 26-04-2025 - 1:34 IST