Series 4-1
-
#Sports
IND vs ZIM 5th T20: 42 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, 4-1తో సిరీస్ కైవసం
టీమిండియా 4-1తో సిరీస్ని కైవసం చేసుకుంది. టీమిండియా 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే జట్టు 18.3 ఓవర్లలో 125 పరుగులకే పరిమితమైంది
Published Date - 08:25 PM, Sun - 14 July 24