Sengottaiyan
-
#South
South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు
South: తమిళనాడులో రాజకీయ వర్గాల్లో ఏఐడీఎంకెలో ఉత్కంఠ క్రమంగా పెరుగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ముఖ్యమంత్రి పళణి స్వామి, పలు నెలల తర్వాత పార్టీలో తన నాయకత్వాన్ని చాటుతూ కఠినమైన నిర్ణయాలను ప్రకటించారు.
Published Date - 01:05 PM, Sat - 6 September 25