Semiconductor Manufacturing Project
-
#Andhra Pradesh
Union Cabinet : ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఈ నాలుగు యూనిట్లను ఏపీ, ఒడిశా, పంజాబ్లో ఏర్పాటు చేయనుండగా, మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడితో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
Published Date - 04:37 PM, Tue - 12 August 25