Sedition Case
-
#India
Sedition cases : దేశద్రోహం కేసులకు `సుప్రీం` చెక్
దేశ ద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నమోదైన కేసుల విచారణలను ఆపివేయాలని ఆదేశించింది.
Published Date - 01:42 PM, Wed - 11 May 22