Security Breach
-
#World
ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
“నేను ఇంకా ఎంతకాలం ఇక్కడ జీవించి ఉంటానో నాకు తెలియదు. నా కోసం తుపాకులు పట్టుకుని ఎంతమంది వేచి చూస్తున్నారో చూశారుగా?” అని వ్యాఖ్యానించారు.
Date : 24-02-2026 - 11:29 IST -
#Speed News
Secunderabad : మిలిటరీ ఏరియాలో చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం
సికింద్రాబాద్లోని తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో చోటుచేసుకున్న అనుమానాస్పద చొరబాటు ఘటనపై అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.
Date : 20-06-2025 - 5:37 IST -
#South
CM Siddaramaiah : స్టేజీపైకి దూసుకొచ్చిన యువకుడు.. సీఎం సెక్యూరిటీ ప్రొటోకాల్లో లోపం
సదరు వ్యక్తి స్టేజీపైకి దూసుకొస్తున్నా కుర్చీ పైనుంచి సిద్ధరామయ్య(CM Siddaramaiah) కదలలేదు. ఆయన అక్కడే కూర్చున్నారు.
Date : 15-09-2024 - 2:28 IST -
#India
Parliament : పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం.. ఈసారి ఏమైందంటే.. ?
శుక్రవారం మధ్యాహ్నం టైంలో ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపున ఉన్న పార్లమెంటు(Parliament) గోడ దూకి ఓ 20 ఏళ్ల యువకుడు లోపలికి చొరబడ్డాడు.
Date : 17-08-2024 - 11:10 IST -
#India
Parliament Security Breach: నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ప్రయత్నం
మరోసారి పార్లమెంటు భద్రతను ఉల్లంఘించే ప్రయత్నం విఫలమైంది. ఈ కేసులో ముగ్గురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
Date : 07-06-2024 - 3:44 IST -
#India
Parliament security breach: 15 మంది లోక్సభ సభ్యులు సస్పెండ్
15 మంది ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. లోక్సభలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జ్యోతిమణి సహా 5 మంది కాంగ్రెస్ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లోక్సభలో తీర్మానం చేశారు
Date : 14-12-2023 - 6:06 IST -
#India
Parliament security breach: పార్లమెంట్ ఘటనపై మోడీ సీరియస్.. ఎనిమిది మంది ఉద్యోగులు సస్పెండ్
డిసెంబర్ 13వ తేదీ బుధవారం ఇద్దరు యువకులు లోక్సభలోకి దూసుకొచ్చి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర చర్చ కొనసాగింది. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు.
Date : 14-12-2023 - 5:49 IST -
#India
Parliament Security Breach: అందుకే పాసులు ఇచ్చాను: ఎంపీ ప్రతాప్ సింగ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు యువకులు భద్రతా వ్యవస్థను ఉల్లంఘించి హాలులోకి ప్రవేశించారు. వారిని అరెస్టు చేసేందుకు కొందరు ఎంపీలు ముందుకు రావడంతో వీరిద్దరూ టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Date : 14-12-2023 - 3:01 IST -
#India
Parliament : పార్లమెంట్ లో భద్రత వైఫల్యం ..టియర్ గ్యాస్ వదిలిన ఆగంతుకులు
లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఆ ఇద్దరు లోనికి వచ్చినట్లు వీడియోలో కనిపిస్తుంది.
Date : 13-12-2023 - 1:43 IST -
#India
Attack on CM: సీఎం నితీష్ పై.. బీహార్ యువకుడు దాడి..!
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఓ అకతాయి దాడి చేయడం దేవ వ్యాప్తంగా కలకలం రేపింది. భీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదివారం పట్నాలోని తన స్వగ్రామమైన భకిత్యాపూర్లో ఓ పబ్లిక్ మీటింగ్కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ స్థానిక ఆస్పత్రిలో ప్రతిష్టించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా ఖ్యాతి గాంచిన షిల్ భద్ర యాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత నితీశ్ కుమార్ నివాళులు అర్పిస్తుండగా, ఓ యువకుడు వేదికపైకి ఎక్కి ముఖ్యమంత్రిపై దాడి చేశారు. షిల్ […]
Date : 28-03-2022 - 10:11 IST