Secunderabad To Tirupati
-
#Andhra Pradesh
Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఏప్రిల్ 8న ప్రారంభం..?
మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) సికింద్రాబాద్-తిరుపతి మధ్య గుంటూరు మీదుగా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఈ మార్గం అమల్లోకి వస్తే ఇది చాలా విజయవంతమైన లైన్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Published Date - 12:27 PM, Sat - 25 March 23