SDRF
-
#Andhra Pradesh
Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతున్న మాన్సూన్ తుపానుకు 대응ంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్తి గంటగా పరిస్థితిని అంచనా వేసుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఏ పరిస్థితి ఎదురైనా రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. #CycloneMontha రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ… […]
Date : 27-10-2025 - 2:33 IST -
#Andhra Pradesh
Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!
ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూములు, హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించాలని సూచిస్తున్నారు. రూ.19 కోట్లు కేటాయించి, 219 తుఫాను షెల్టర్లను సిద్ధం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు […]
Date : 27-10-2025 - 2:27 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో విస్తారంగా వర్షాలు..పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష
వర్షాభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి వారి వద్ద నుంచి క్షేత్రస్థాయి సమాచారం సేకరించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణా నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Date : 28-08-2025 - 1:03 IST -
#India
Vaishno Devi Landslide : వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచరియలు.. 35 మంది మృతి
Vaishno Devi Landslide : జమ్మూకశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం మార్గం వద్ద చోటుచేసుకున్న భారీ కొండచరియల విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు.
Date : 28-08-2025 - 12:15 IST -
#India
Kishtwar : కిష్త్వార్లో భయానక ప్రళయం..! మూడో రోజు కూడా కొనసాగుతున్న సహాయక చర్యలు
Kishtwar : జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో మేఘ విస్ఫోటనం (క్లౌడ్బర్స్ట్) కారణంగా ఏర్పడిన ఘోర వరదల ప్రభావం కొనసాగుతూనే ఉంది.
Date : 16-08-2025 - 4:48 IST -
#India
Uttarakhand Floods: అధికారులు హై అలర్ట్.. ఉత్తరాఖండ్కు పొంచి ఉన్న మరో ముప్పు
Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రం మరోసారి ప్రకృతి ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామం మంగళవారం మధ్యాహ్నం ఘోర విపత్తుకు గురైంది.
Date : 06-08-2025 - 11:54 IST -
#Speed News
Massive Fire At Bhopal: భోపాల్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్, ముఖ్యమైన పత్రాలు దగ్ధం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని స్టేట్ డైరెక్టరేట్లోని సత్పురా భవన్లో సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన భారీ అగ్నిప్రమాదం (Massive Fire At Bhopal)లో సుమారు రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్, ముఖ్యమైన పత్రాలు దగ్ధమయ్యాయి.
Date : 13-06-2023 - 8:38 IST -
#South
Tamilnadu : తమిళనాడులో భారీ వర్షాలు. ఇద్దరు మృతి, పాఠశాలలకు సెలవు, అప్రమత్తమైన SDRF..!
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయి. ఇద్దరు మరణించారు. SDRFఅప్రమత్తమైంది. తమిళనాడు వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కాగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో 47ఏళ్ల మహిళ మరణించింది. మరో ఘటనలో విద్యుత్ తీగ తగిలి ఆటో డ్రైవర్ మరణించాడు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తుండగా స్తంభంపై ఉన్న […]
Date : 02-11-2022 - 9:16 IST -
#Speed News
Kadam Dam : కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. అన్ని గేట్లు ఎత్తివేత
తెలంగాణలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజామున జలాశయంలోకి భారీగా వర్షపు నీరు వచ్చింది
Date : 13-07-2022 - 11:44 IST -
#Andhra Pradesh
Dhavaleswaram Barrage : గోదావరికి పోటెత్తున్న వరద.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అమరావతి: రాష్ట్రంలోని ఎగువ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
Date : 12-07-2022 - 4:43 IST