Scrap
-
#India
Railway: దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్ అమ్మకాలు.. రికార్డు స్థాయిలో 411 కోట్ల ఆదాయం
Railway: దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్ జీరో స్క్రాప్’ లక్ష్య సాధనలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో స్క్రాప్ విక్రయం ద్వారా రూ 411.39 కోట్ల గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేసింది. జోన్ తుక్కు అమ్మకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం అనగా 2022-23 లో స్క్రాప్ అమ్మకం ద్వారా సాధించిన ఆదాయం రూ. 391 కోట్ల కంటే అధికం. భారతీయ రైల్వేల ఇ-ప్రొక్యూర్మెంట్ (ఐఆర్ఇపిఎస్) పోర్టల్ ఆన్లైన్లో […]
Published Date - 05:44 PM, Thu - 14 March 24 -
#Speed News
Old Vehicles: 15 ఏళ్లు దాటిన వాహనాలు ఇక తుక్కుకే!
15 సంవత్సరాలు దాటిన వాహనాలను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్నారు.
Published Date - 11:35 AM, Fri - 20 January 23