Schools Of Karnataka
-
#South
Bhagavad Gita : విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ…పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీత బోధించాలి..!!
కర్నాటక విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై విద్యార్థులకు భగవద్గీతను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ సోమవారం ప్రకటించారు.
Date : 19-09-2022 - 4:03 IST