Schools And Colleges
-
#Andhra Pradesh
EAGLE : విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు.. మాదకద్రవ్యాలపై వ్యతిరేక పోరు
EAGLE : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక క్లబ్లు (EAGLE) ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మత్తుమందుల దుష్ప్రభావాలపై విద్యార్థులను చైతన్యవంతులను చేసి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ క్లబ్లు పనిచేయనున్నాయి.
Published Date - 01:21 PM, Tue - 11 February 25 -
#Speed News
Medaram: మేడారం మహాజాతర ఎఫెక్ట్, ఆ ఐదు రోజులు విద్యాసంస్థలు బంద్
రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారానికి పోటెత్తారు. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరగనున్నందున ములుగు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఐదో రోజు ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో మొత్తంగా ఐదు రోజులు సెలవులు […]
Published Date - 06:19 PM, Wed - 21 February 24 -
#India
Delhi: ఎయిర్ పొల్యూషన్ తో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి, కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:34 PM, Mon - 6 November 23 -
#Telangana
Diwali Holiday: దీపావళికి సెలవు, తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన!
వెలుగుల పండుగ అని పిలిచే దీపావళికి తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Published Date - 01:17 PM, Wed - 1 November 23 -
#Telangana
Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ లో అన్ని విద్యాసంస్థలకు సెలవ్!
భారీ వర్షాల దృష్ట్యా హైదరాబాద్లోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Published Date - 12:01 PM, Tue - 5 September 23 -
#Telangana
Fee Reimbursement: ‘ఫీజు రీయింబర్స్’ ప్లీజ్!
పెండింగ్లో ఉన్న మొత్తం రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Published Date - 03:15 PM, Thu - 3 March 22 -
#Andhra Pradesh
ఏపీ విద్యార్థినులకు గుడ్ న్యూస్.. శానిటరీ న్యాప్ కిన్స్ ఫ్రీ!
ఏపీలో రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే ఎయిడెడ్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునేలా చొరవ చూపిన ఆయన, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 02:08 PM, Wed - 6 October 21