Savitha Rathod
-
#Speed News
Karnataka: నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే మహిళపై అత్యాచారం
కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతీ కామాంధుల చేతిలో బలైంది. కొద్దీ రోజుల్లో వివాహం చేసుకు భర్తతో సుఖంగా జీవించాల్సిన యువతి దారుణ అత్యాచారానికి గురైంది.
Published Date - 02:18 PM, Mon - 11 September 23