Sake Sailajanath
-
#Andhra Pradesh
Sake Sailajanath: వైసీపీలోకి శైలజానాథ్.. కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్
Sake Sailajanath: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేకమైన రాజకీయ ప్రాధాన్యత ఉంది. గత 30 ఏళ్లుగా, ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఒక సెంటిమెంట్ కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా శింగనమల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
Published Date - 11:10 AM, Fri - 7 February 25