Sajjala Rama Krishna Reddy
-
#Andhra Pradesh
YSRCP : కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే – సజ్జల
రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలేనని ఆరోపించారు వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. దగా, మోసం, వెన్నుపోటుకి పరాకాష్టగా ఈ రెండేళ్ల కూటమి పాలన నిలిచిపోతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పేరుతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య హాజరైయ్యారు. ఉన్నవి ఊడపీకేసి.. నిలువుదోపిడీ చేసేసి, మహిళలకు పెద్దపీట వేశానని.. 33 శాతం రిజర్వేషన్ తెస్తామని మహానాడులో డబ్బా […]
Date : 02-06-2026 - 1:04 IST -
#Andhra Pradesh
AP Irrigation Election: నేడు ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు.. ఎన్నికలను బహిష్కరించిన వైకాపా పార్టీ?
నేడు ఆంధ్రప్రదేశ్లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది.
Date : 14-12-2024 - 11:59 IST