Sai Sudarshan
-
#Sports
ENG vs IND : సునీల్ గవాస్కర్ 47 ఏళ్ల రికార్డును అధిగమించిన శుభ్మాన్ గిల్
లంచ్ సమయానికి భారత్ స్కోరు 72 పరుగులకు 2 వికెట్లు కాగా, క్రీజులో శుభ్మాన్ గిల్ మరియు సాయి సుదర్శన్ నిలకడగా ఉన్నారు. వాతావరణం మేఘావృతంగా ఉండడంతో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇది వారి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా నిలిచింది.
Published Date - 06:19 PM, Thu - 31 July 25 -
#Sports
Virat Kohli-Rohit Sharma: రోహిత్, విరాట్ స్థానంలో టీమిండియాలోకి వచ్చింది ఎవరో తెలుసా?
ఇంగ్లాండ్లో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శనివారం, మే 24న భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టు ప్రకటనకు ముందు ఈ నెల ప్రారంభంలో మే 7న భారత టెస్ట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Published Date - 09:32 AM, Sun - 25 May 25 -
#Speed News
Gujarat Won By 10 Wickets: ఢిల్లీని చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్కు ఎంట్రీ ఇచ్చిన తొలి జట్టుగా టైటాన్స్!
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్కు వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. గుజరాత్ ఇప్పుడు 12 మ్యాచ్లలో 18 పాయింట్లతో ఉంది. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.
Published Date - 11:23 PM, Sun - 18 May 25 -
#Sports
Mohammed Siraj: ఆర్సీబీపై గుజరాత్ విజయం.. సిరాజ్ వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్ 2025లో 14వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Published Date - 12:12 PM, Thu - 3 April 25