Safety Of Workers
-
#Telangana
Pashamylaram : పాశమైలారం అగ్నిప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ ప్రారంభం
ప్రమాదం జరిగిన తీరును బట్టి పరిశ్రమలో భద్రతా నిబంధనలు పాటించబడ్డాయా? కార్మికుల రక్షణకు సరైన చర్యలు తీసుకున్నాయా? అనే అంశాలపై కమిటీ దృష్టి సారించింది. ఈ సంఘటనకు కారణాలు, విఫలమైన భద్రతా ప్రమాణాలు, యాజమాన్యం నిర్లక్ష్యం వంటి అంశాలపై లోతుగా అధ్యయనం జరుపుతోంది. ప్రభుత్వానికి నెల రోజులలో నివేదికను సమర్పించనుంది.
Date : 03-07-2025 - 3:35 IST