Rythu Nestham Programme
-
#Telangana
CM Revanth Reddy: చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా: సీఎం రేవంత్
కాళేశ్వరం ప్రాజెక్టును ‘కూలేశ్వరం’గా విమర్శిస్తూ లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులు ఆగిపోయాయని విమర్శించారు.
Date : 24-06-2025 - 7:05 IST