Rubina Francis
-
#Sports
Paralympics 2024: రుబీనాకు కాంస్యం.. భారత్ ఖాతాలో మరో పతకం
2024 పారిస్ పారాలింపిక్స్ మూడవ రోజు సాయంత్రానికి భారత్కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె మొత్తం 22 షాట్లతో 211.1 స్కోర్ చేసింది.
Date : 31-08-2024 - 7:58 IST